అబ్దుల్ జబ్బర్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుల్ జబ్బర్ ఖాన్
2013లో జబ్బర్
జననం(1957-06-01)1957 జూన్ 1
మరణం2019 నవంబరు 14(2019-11-14) (వయసు 62)
భోపాల్,మధ్యప్రదేశ్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భోపాల్ గ్యాస్ విపత్తుబాధితులు
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం

అబ్దుల్ జబ్బర్ ఖాన్ (1 జూన్ 1957 – 14 నవంబర్ 2019) భోపాల్ గ్యాస్ విపత్తు బాధితుల కోసం పోరాడిన కార్యకర్త. గ్యాస్ లీక్ కు గురైన అతను తన మరణం వరకు బాధితులకు న్యాయమైన చికిత్స, పునరావాసం కోసం పోరాడాడు.

భారత ప్రభుత్వం మరణానంతరం ఆయనకు 2020లో పద్మశ్రీ పురస్కారంని ప్రదానం చేసింది. [1]

ప్రారంభ జీవితం[మార్చు]

జబ్బర్ ఒక పేద ముస్లిం కుటుంబం నుండి వచ్చాడు, అతను ఒక సంవత్సరం వయస్సులో భోపాల్ కు మారాడు. [2] బోరుబావులు తవ్వడానికి బాధ్యత వహిస్తూ నిర్మాణ వ్యాపారంలో పనిచేశాడు. [3]

అవార్డులు[మార్చు]

  • భారత ప్రభుత్వం ఆయనకు 2020లో మరణానంతరం సామాజిక సేవలో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.
  • మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు 2019లో రాష్ట్ర అత్యున్నత పురస్కారం, సాంఘిక సేవకు ఇందిరాగాంధీ పురస్కారం ప్రదానం చేసింది. [4]

మూలాలు[మార్చు]

  1. "Bhopal Gas tragedy activist Abdul Jabbar awarded Padma Shri posthumously". ANI News (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-24. Retrieved 2021-12-21.
  2. Basu, Amrita (1994-06-01). "Bhopal revisited: The view from below". Bulletin of Concerned Asian Scholars. 26 (1–2): 3–20. doi:10.1080/14672715.1994.10416147. ISSN 0007-4810.
  3. "Abdul Jabbar's Struggle for Bhopal Gas Tragedy Victims Has Lessons for Us All". The Wire. Retrieved 2021-12-21.
  4. "MP government confers its highest Award on Abdul Jabbar posthumously". eNewsroom India (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-12-22. Retrieved 2021-12-21.