అమర్ ప్రసాద్ రాయ్
స్వరూపం
అమర్ ప్రసార్ రాయ్ | |
|---|---|
| జననం | 1913 ఫిబ్రవరి 26 భారతీయుడు |
| మరణం | 1996 సెప్టెంబరు 24 (వయసు: 83)[1] |
| వృత్తి | మలేరియాలజిస్ట్, వైద్యుడు |
| పురస్కారాలు | పద్మశ్రీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గవర్నెన్స్ ప్రైజ్ |
అమర్ ప్రసాద్ రాయ్ భారతీయ వైద్యుడు, మలేరియా శాస్త్రవేత్త.[2] 1913లో జన్మించిన ఆయన సమాజ ఆరోగ్యం, భారతదేశంలో మలేరియా మహమ్మారి నిర్వహణలో ప్రత్యేకించి కృషి చేసాడు.[2] అతను ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఎన్నికైన ఫెలోగా (1962), ప్రపంచ ఆరోగ్య సంస్థ గవర్నెన్స్ అవార్డు, 1974 డార్లింగ్ ఫౌండేషన్ బహుమతి గ్రహీత.[3] సమాజానికి ఆయన చేసిన కృషికి గాను 1967లో భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించింది.[4] ఆయన కళ్యాణి రాయ్ ను వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను కలిగి ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Amar Prasad Ray" (PDF). INSA.
- 1 2 "Deceased fellow". Indian National Science Academy. 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: May 8, 2015.
- ↑ "WHO Award". WHO. 2015. the original నుండి July 8, 2004 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: May 8, 2015.
- ↑ "Padma Shri" (PDF). Padma Shri. 2015. the original (PDF) నుండి October 15, 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: November 11, 2014.