Jump to content

అమర్ ప్రసాద్ రాయ్

వికీపీడియా నుండి
అమర్ ప్రసార్ రాయ్
జననం1913 ఫిబ్రవరి 26
భారతీయుడు
మరణం1996 సెప్టెంబరు 24(1996-09-24) (వయసు: 83)[1]
వృత్తిమలేరియాలజిస్ట్, వైద్యుడు
పురస్కారాలుపద్మశ్రీ
ప్రపంచ ఆరోగ్య సంస్థ గవర్నెన్స్ ప్రైజ్

అమర్ ప్రసాద్ రాయ్ భారతీయ వైద్యుడు, మలేరియా శాస్త్రవేత్త.[2] 1913లో జన్మించిన ఆయన సమాజ ఆరోగ్యం, భారతదేశంలో మలేరియా మహమ్మారి నిర్వహణలో ప్రత్యేకించి కృషి చేసాడు.[2] అతను ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఎన్నికైన ఫెలోగా (1962), ప్రపంచ ఆరోగ్య సంస్థ గవర్నెన్స్ అవార్డు, 1974 డార్లింగ్ ఫౌండేషన్ బహుమతి గ్రహీత.[3] సమాజానికి ఆయన చేసిన కృషికి గాను 1967లో భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించింది.[4] ఆయన కళ్యాణి రాయ్ ను వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను కలిగి ఉన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Amar Prasad Ray" (PDF). INSA.
  2. 1 2 "Deceased fellow". Indian National Science Academy. 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: May 8, 2015.
  3. "WHO Award". WHO. 2015. the original నుండి July 8, 2004 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: May 8, 2015.
  4. "Padma Shri" (PDF). Padma Shri. 2015. the original (PDF) నుండి October 15, 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: November 11, 2014.