అయ్యావళి
Jump to navigation
Jump to search
అయ్యావళి (ఆంగ్లం Ayyavazhi) (తమిళం:அய்யாவழி "తండ్రి మార్గం") 19వ శతాబ్దములో దక్షిణ భారతదేశం లో ఉద్భవించిన ధార్మికపథం. ఇది ఏకోశ్వరోపాసక మతం గా ప్రారంభమైనా ఈ మతావలంబీకులు భారత ప్రభుత్వ సర్వేలలో హిందువులుగా ప్రకటించుకోవటం వలన ఈ మతాన్ని హిందూ మతంలో ఒక తెగగా భావిస్తున్నారు.
ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |