ఆకుండి వేంకటశాస్త్రి
Jump to navigation
Jump to search
ఆకుండి వేంకటశాస్త్రి ప్రముఖ తెలుగు రచయిత. ఆయన 1941లో విజయనగరం మహారాజా సంస్కృత కళాశాల మహోపన్యాసకులుగా పనిచేసారు.[1] ఈయన బొబ్బిలి లో ప్రముఖ విద్వాంసులు ఆకుండి నారాయణశాస్త్రిగారి మేనల్లుడు.[2]