ఆకుండి వేంకటశాస్త్రి
Jump to navigation
Jump to search
ఆకుండి వేంకటశాస్త్రి ప్రముఖ తెలుగు రచయిత. ఆయన 1941లో విజయనగరం మహారాజా సంస్కృత కళాశాల మహోపన్యాసకునిగా పనిచేసాడు.[1] ఈయన బొబ్బిలి లో ప్రముఖ విద్వాంసుడు ఆకుండి నారాయణశాస్త్రి మేనల్లుడు.[2]
రచనలు[మార్చు]
- వీరగాథలు[3]
- మాలికారామాయణము (బాలకాండ)
- నిర్వచన ఆధ్యాత్మరామాయణము[4]
- శ్రీసూర్యప్రభువు
- శ్రీమదాంధ్ర వచన మహాభారతము [5]
- జానకీప్రియ శతకము
- శ్రీవిలాసము
- తిలకమంజరి (అనువాదము)
- శాస్త్రవిషయములు
- రుక్మిణి : ఔరంగజేబు కాలమునాటి ఒక క్షత్రియ యువతి కథ
- మంజుల నైషధము
మూలాలు[మార్చు]
- ↑ "మఱికొన్ని జ్ఞాపకాలు - డా. ఏల్చూరి మురళీధరరావు,న్యూఢిల్లి". Archived from the original on 2015-11-15. Retrieved 2015-11-15.
- ↑ "సంగీత సాహిత్య సమ్మేళనం". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-15.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో వీరగాథలు పుస్తకప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో నిర్వచన ఆధ్యాత్మరామాయణము పుస్తకప్రతి
- ↑ ఆర్కీవులో పుస్తక ప్రతి.