ఆకుండి వేంకటశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకుండి వేంకటశాస్త్రి
జననంఆకుండి వేంకటశాస్త్రి
వృత్తిఆంధ్రోపన్యాసకుడు
ఉద్యోగంవిజయనగరం మహారాజా సంస్కృత కళాశాల
ప్రసిద్ధికవి, రచయిత
Notable work(s)నిర్వచన ఆధ్యాత్మరామాయణము
జానకీప్రియ శతకము
శ్రీవిలాసము
తిలకమంజరి
మతంహిందూ
భార్య / భర్తలక్ష్మీదేవమ్మ
పిల్లలులక్ష్మీనరసింహశాస్త్రి,
సూర్యనారాయణ,
రామశర్మ,
అప్పలనరసమ్మ,
వెంకటరమణమ్మ,
చిట్టెమ్మ,
సుందరమ్మ
తండ్రిరామజోగిశాస్త్రి

ఆకుండి వేంకటశాస్త్రి ప్రముఖ తెలుగు రచయిత. ఆయన 1941లో విజయనగరం మహారాజా సంస్కృత కళాశాల మహోపన్యాసకునిగా పనిచేసాడు.[1] ఈయన బొబ్బిలి లో ప్రముఖ విద్వాంసుడు ఆకుండి నారాయణశాస్త్రి మేనల్లుడు.[2]

రచనలు[మార్చు]

  1. వీరగాథలు[3]
  2. మాలికారామాయణము (బాలకాండ)
  3. నిర్వచన ఆధ్యాత్మరామాయణము[4]
  4. శ్రీసూర్యప్రభువు
  5. శ్రీమదాంధ్ర వచన మహాభారతము [5]
  6. జానకీప్రియ శతకము
  7. శ్రీవిలాసము
  8. తిలకమంజరి (అనువాదము)
  9. శాస్త్రవిషయములు
  10. రుక్మిణి : ఔరంగజేబు కాలమునాటి ఒక క్షత్రియ యువతి కథ
  11. మంజుల నైషధము

మూలాలు[మార్చు]

  1. "మఱికొన్ని జ్ఞాపకాలు - డా. ఏల్చూరి మురళీధరరావు,న్యూఢిల్లి". Archived from the original on 2015-11-15. Retrieved 2015-11-15.
  2. "సంగీత సాహిత్య సమ్మేళనం". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-15.
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో వీరగాథలు పుస్తకప్రతి
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో నిర్వచన ఆధ్యాత్మరామాయణము పుస్తకప్రతి
  5. ఆర్కీవులో పుస్తక ప్రతి.

ఇతర లింకులు[మార్చు]