ఈటి విజయలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈటి విజయలక్ష్మి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1994
ముందు అబ్దుల్ రెహ్మాన్ షేకు
తరువాత గ్రంధి మాధవి
నియోజకవర్గం విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం 2002 ఆగష్టు 5
హైదరాబాద్‌
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం ఒక కుమార్తె, ఒక కుమారుడు
వృత్తి రాజకీయ నాయకురాలు

ఈటి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1989లో విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

రాజకీయ జీవితం[మార్చు]

ఈటివిజయలక్ష్మి 1987లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ 1వ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1] ఆమెకు 1994లో జరిగిన ఎన్నికల్లో పరవడా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది, 1999లో ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ దక్కలేదు. ఆమె 2001లో మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది.

మరణం[మార్చు]

ఈటి విజయలక్ష్మి కాలేయానికి సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2002 ఆగష్టు 5న మరణించింది.[2]

మూలాలు[మార్చు]

  1. Result nUiversity (2022). "Visakhapatnam-i Assembly Constituency Election Result". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  2. Telugu One (6 August 2002). "మాజీ ఎమ్మెల్యేవిజయలక్ష్మి మృతి". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.