కట్టమంచి బాలకృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కట్టమంచి బాలకృష్ణా రెడ్డి
జననం (1939-08-07) 1939 ఆగస్టు 7 (వయసు 84)
చిత్తూరు
వృత్తిరచయిత/వ్యాపారం/వ్వవసాయం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత,వ్యాపారి,వ్వవసాయం
పిల్లలుముగ్గురు కుమారులు
తల్లిదండ్రులుపొన్నెమ, కట్టమంచి మునుస్వామి రెడ్డి

కట్టమంచి బాలకృష్ణా రెడ్డి వ్యవసాయ ధారుడు, వ్యాపార వేత్త, రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

అతను చిత్తూరు పట్టణంలో 1939 ఆగస్టు 7 న జన్మించారు, వీరి తల్లిదండ్రులు, పొన్నెమ, కట్టమంచి మునస్వామి రెడ్డి. ఇతను ఎం.ఎస్సీ వరకు చదివాడు.

రచనలు[మార్చు]

ఇతను ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్ర జ్యోతి లకు విలేఖరిగా పనిచేశాడు. 'తొలకరి ' పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. తొలకరి లో కొన్ని కథలు, వివిధ పత్రికలలో వ్యాసాలు వ్రాశాడు. అంతేగాక 'యూరప్ జ్ణాపకాలు7, మధురమైన మామిడి, ఆపది రోజులు, కొన్ని కలలు కొన్ని జ్ఞాపకాలు, 9+5 = 14 రోజులు మా కేరళ పర్యటన వంటి కొన్ని పుస్తకాలను ప్రచురించాడు.

అభిరుచులు[మార్చు]

తెలుగు సాహిత్యపఠనం, తెలుగు భాషాభివృద్ది, బౌద్ధం పట్ల ఆసక్తి, కోళ్ళు, పండ్ల పరిశ్రమ అభివృద్ధి, వ్వవసాయం వంటివి ఇతని అభిరుచులు.

పొందిన గౌరవాలు[మార్చు]

  • గౌరవ అద్యక్షులు - చిత్తూరు జిల్లా రచయితల సంఘం.
  • గౌరవ అద్యక్షులు - చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమ సంఘం.
  • అధ్యక్షులు - చిత్తూరు జిల్లా వ్వవసాయదారుల సేవా సంఘం.

మూలాలు[మార్చు]