కప్పగంతుల రంగకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కప్పగంతుల రంగకవి ప్రముఖ కవి. నాటక రచయిత. ఇతడు ప్రకాశం జిల్లా, ఒంగోలుమండలం, కరవది గ్రామంలో 1930లో జన్మించాడు.[1] ఇతడు అనేక కావ్యాలు, నాటకాలు, ఏకపాత్రలు రచించాడు. సామ్యయోగ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. పలు నాటకాలకు దర్శకత్వం వహించి ప్రదర్శించాడు.

రచనలు[మార్చు]

కావ్యాలు[మార్చు]

  1. దీక్ష
  2. విప్లవ జ్వాల[2]
  3. మధురస్మృతులు
  4. దిన చరిత్ర
  5. వంకర గీతలు
  6. మందాకిని
  7. తెలుగుబాల
  8. నాడు నేడు
  9. ఖండకావ్య సంపుటి

నాటకాలు/నాటికలు/ఏకప్రాత్రలు[మార్చు]

  1. అందరూ అందరే
  2. ఆకాశ దీపాలు
  3. లైలా మజ్నూ
  4. ఆధునిక లోకం
  5. అగచాట్లు
  6. అటో ఇటో
  7. అల్లూరి సీతారామరాజు
  8. వీరాభిమన్య
  9. తొమ్మిది ఏకపాత్రలు

నవలలు[మార్చు]

  1. త్యాగి
  2. శోభనపురాత్రి
  3. గతం నుండి వర్తమానానికి

కథాసంపుటి[మార్చు]

  1. కథాతోరణం

మూలాలు[మార్చు]