కమలేష్ జాంగ్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమలేష్ జాంగ్రే భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జాంజ్‌గిర్-చంపా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Janjgir–Champa". Retrieved 31 July 2024.