కలికాలం ఆడది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలికాలం ఆడది
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
తారాగణం సాయికృష్ణ,
జ్యోతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పవిత్ర జ్యోతి కంబైన్స్
భాష తెలుగు

కలికాలం ఆడది 1994లో విడుదలైన తెలుగు సినిమా. పవిత్ర జ్యోతి కంబైన్స్ పతాకంపై ఎ.కె.కుమార్ నిర్మించిన ఈ సినిమాకు వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, జ్యోతి, శివకృష్ణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శివాజీ రాజా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం:వేజెళ్ళ సత్యనారాయణ
  • కథ: వెజెల్లా, కుమార్
  • సంభాషణలు: వసుంధర (తొలి)
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, జొన్నవిత్తుల, అరవింద మిత్రా
  • నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, శివాజీ రాజా, రాధిక
  • సంగీతం: శివాజీ రాజా
  • ఛాయాగ్రహణం: డికె నాగరాజు
  • కూర్పు: నాయని మహేశ్వరరావు
  • నృత్యాలు: రాజు
  • కాస్ట్యూమ్స్: రఫీ
  • పబ్లిసిటీ డిజైన్స్: గంగాధర్, సోము
  • నిర్మాత: ఎకె కుమార్
  • దర్శకుడు: వెజెల్లా సత్యనారాయణ
  • బ్యానర్: పవిత్ర జ్యోతి కంబైన్స్

మూలాలు[మార్చు]

  1. "Kalikalam Aadathi (1994)". Indiancine.ma. Retrieved 2020-08-23.