కొండపల్లి అప్పల నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండపల్లి అప్పల నాయుడు/కొండపల్లి అప్పలనాయుడు ను 'కె.ఎ. నాయుడు' అని పిలుస్తారు. ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడు.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

నాయుడు మాజీ పార్లమెంట్ సభ్యులు కొండపల్లి పైడితల్లి నాయుడు గారి కుమారుడు.

రాజకీయ జీవితం[మార్చు]

నాయుడు 2014లో విజయనగరం జిల్లా గజపతినగరం శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన బొత్స అప్పల నర్సయ్య చేతిలో ఓడిపోయారు.[2] ప్రస్తుతం మచిలీపట్నం, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ తరఫున సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. "విజయనగరం ఎన్నికల చిత్రం".
  2. "Ganapathi nagaram result 2019".
  3. "TDP incharges and coordinators".