కొండబోలు బసవ పున్నయ్య
Jump to navigation
Jump to search
కొండబోలు బసవ పున్నయ్య ప్రముఖ వైద్యులు జననం 30 మే 1933, అనేక ధార్మిక సంస్థలకు ముఖ్యంగా పుస్తక సంస్థలకు పలు రకాలుగా విరాళాలు ఇస్తూ పోషిస్తున్నారు.
పదవులు[మార్చు]
- 1969 నుండి 1995 వరకూ ఇండియన్ మెడీకల్ అసోషియేషన్ గుంటూరు శాఖకు కార్యదర్శిగా పనిచేసారు.
- 1998 నుండి 2001 వరకూ మరలా అదేపదవి కొనసాగించారు.
- నాగార్జున ఎడ్య్కేషనల్ సొసైటీకి వ్యవస్థాక సభ్యునిగా చేరి ప్రస్తుతం అద్యక్ష భాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సామాజిక సేవలో[మార్చు]
- గుంటూరులో 70 పడకల ఆసుపత్రి నడిపారు, దాని ద్వారా పేదలకు సేవలు చేసారు.
- హిందూ శ్మశాన వాటికల పునరుద్దరణకు సేవలందిస్తున్నారు.
- గుంటూరు అన్నమయ్య గ్రంథాలయానికి పుస్తకాలా కొరకు లక్ష రూపాయలు విరాళం అందించారు. దీనితో పాటు పలు గ్రంథాలయాలకు విరాళాలు ఇచ్చారు
- భారతీయ మాసపత్రికను ప్రోత్సహిస్తున్నారు.
- వృద్దుల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు.
- పేద బాల బాలికల కొరకు వసతి గృహం నిర్వహిస్తున్నారు.
నడిపిస్తున్న సంస్థలు[మార్చు]
- చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాల
- కొండబోలు లక్ష్మీప్రసాద్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు. జనశిక్షణ సంస్థ
- తుమ్మల కళాపీఠం
- జె.కె.సి.ఆర్.వి.అర్
- మాదల శకుంతల నర్సింగ్ కళాశాల
మూలాలు, బయటి లింకులు[మార్చు]
- కమ్మజన సేవా సమితి -పదేళ్ల ప్రగతి సంచిక నుండి