కొంతమూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొంతమూరు, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి గ్రామీణ మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.[1] రాజమండ్రికి 4 కి.మీ. దూరంలో కోరుకొండ రోడ్ (గోకవరం, మారేడుమిల్లి, భద్రాచలం, మధ్యప్రదేశ్..వెళ్ళే నేషనల్ హైవే రోడ్)లో ఉంది. గ్రామంలో సుమారు 3000 జనాభా ఉంది. నల్ల కంకర్రాయికి (గ్రానైట్) ప్రసిద్ధి. ఇక్కడ వరి, చెరకు ముఖ్య పంటలు.

ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
"https://te.wikipedia.org/w/index.php?title=కొంతమూరు&oldid=3871014" నుండి వెలికితీశారు