గోపీ చంద్ భార్గవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపీచంద్ భార్గవ
పంజాబ్ ముఖ్యమంత్రి
In office
1947 ఆగస్టు 15 – 1949 ఏప్రిల్ 13
అంతకు ముందు వారుప్రారంభమైంది
తరువాత వారుభీంసేన్ సచార్
In office
1949 అక్టోబర్ 18 – 1951 జూన్ 20
అంతకు ముందు వారుభీంసేన్ సచార్
తరువాత వారురాష్ట్రపతి పాలన
వ్యక్తిగత వివరాలు
జననం1889 మార్చి 8
పంజాబ్ భారతదేశం
మరణం1966 జూన్ 2
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
నైపుణ్యంరాజకీయ నాయకుడు

గోపీ చంద్ భార్గవ (8 మార్చి 1889 – 26 డిసెంబరు 1966) పంజాబ్ మొదటి ముఖ్యమంత్రి 15 ఆగష్టు 1947 నుండి 13 ఏప్రిల్ 1949 వరకు, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1][2] అతను కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

గోపీచంద్ భార్గవ బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సిర్సా జిల్లాలో 8 మార్చి 1889న జన్మించాడు. 1912 సంవత్సరంలో, గోపీచంద్ భార్గవ మెడికల్ కాలేజ్ (లాహోర్) నుండి తన ఎంబీబీఎస్ గ్రీనింగ్ పూర్తి చేసి, 1913లో వైద్య వృత్తిని ప్రారంభించాడు [4]

మూలాలు[మార్చు]

  1. Juneja, M. M. (1981). Eminent freedom fighters in Haryana. Modern Book Company. p. 77.
  2. "List of Chief Ministers (CM) of Punjab". Maps of India. Retrieved 25 January 2018.
  3. "Archived copy". Archived from the original on 2007-02-13. Retrieved 2006-12-21.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. First CM of Punjab

వెలుపలి లంకెలు[మార్చు]