జామి వృక్షం (పర్యాటక ప్రదేశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జామి వృక్షం విజయనగరం నుండి 10 కి.మీ. దూరంలో గౌతమి నది ఒడ్డున గల పర్యాటక ప్రదేశం.[1] పురాణాల ప్రకారం, పాండవులు తమ అజ్ఞాతవాసం చివరి సంవత్సరం ప్రారంభించడానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు పై దాచిపెట్టారని తెలుస్తుంది. దాదాపు ఒకే సమయంలో, శ్రీ జనార్ధన స్వామి, శ్రీ త్రిపురనాథ స్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తి రెండు విగ్రహాలు జామి వద్ద ధర్మరాజు కుంతీదేవి చేత స్థాపించబడ్డాయిని తెలుస్తుంది. వేణు గోపాల స్వామి విగ్రహం, తరువాత 14, 15 వ శతాబ్దాలలో, స్థానికులు కనుగొన్న తరువాత, రెండు పుణ్యక్షేత్రాల మధ్య స్థాపించబడింది.

త్రిపురాంతక స్వామి దేవాలయంలోని జామి చెట్టును పవిత్రమైందిగా పరిగణిస్తారు. ఈ దేవాలయం వేల సంవత్సరాల నాటిదని చెబుతారు. మరొక పురాణం ప్రకారం, స్థానిక నివాసులు దేవాలయాన్ని మార్చడానికి ప్రయత్నించినప్పటికీ వారు శివలింగాన్ని కూల్చివేయలేకపోయారని చరిత్రకారులు ద్వారా తెలుస్తుంది. భూమిపైకి 179 అడుగుల లోతులో శివలింగం విస్తరించి ఉందని ఆధునిక భూగోళ శాస్త్రవేత్తలు అంచనా వేసారు.[2]

18 వ శతాబ్దంలో, బిష్ణోయ్ శాఖ సభ్యులు జమ్మివృక్షాన్ని నరికేందుకు రాజును అనుమతించే బదులు తమ ప్రాణాలను త్యాగం చేశారు.[3]

మూలాలు[మార్చు]

  1. "Tourism". web.archive.org. 2007-07-17. Archived from the original on 2007-07-17. Retrieved 2021-09-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Jami Vruksham, Vizianagaram| Jami Vruksham Photos and Timings". www.holidify.com. Retrieved 2021-09-19.
  3. "Jammi Vruksham - A very powerful tree with miraculous power | India Tourism". Retrieved 2021-09-19.

వెలుపలి లంకెలు[మార్చు]