దత్తాత్రేయ విత్తోబా భరిణె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దత్తాత్రేయ విత్తోబా భరిణె
దత్తాత్రేయ విత్తోబా భరిణె


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014
ముందు హర్షవర్ధన్ పాటిల్
నియోజకవర్గం ఇంద్రపూర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
నివాసం భారనేవాడి, ఇంద్రపూర్,
తాలూకా - ఇంద్రపూర్

దత్తాత్రేయ విత్తోబా భరిణె మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఇందాపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 27 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్స్ డెవలప్మెంట్ శాఖ సహాయమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)