దార్ల నరసింహాచార్యులు
స్వరూపం
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2025) |
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
దార్ల నరసింహాచార్యులు (1908-1996) తెలుగు కవి, అభ్యుదయవాది, విమర్శకుడు, రచయిత, రంగస్థల నటుడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను అభినవ వేమన,కవిభూషణ బిరుదాంకితుడు. సింహతలలాటగంటాకంకణ సన్మానితుడు. అతని రచనలలో శ్రీనివాస స్తోత్రలహరి, కాలగతి శతకం, పార్వతి కళ్యాణం ప్రముఖమైనవి. హరిశ్చంద్ర నాటకం లో అతను నటించిన నక్షత్రకుని పాత్ర ఆ నాటకానికే వన్నె తెచ్చి పెట్టేది. అతను రచించిన శివశంభో అనే పాట ఎంతో ప్రఖ్యాతి గాంచినది. అతని భార్య పేరు వరహాలమ్మ. వీరికి ఐదుగురు సంతానం.ఇద్దరు కుమారులు,ముగ్గురు కుమార్తెలు. ఈ వంశ వృక్షము మొత్తము పిఠాపురం నందు స్థిరపడినారు. ఇప్పటిరంగస్థల నటులు నక్షత్రుడి పాత్ర దారులు వై.గోపాల రావు అతని ప్రియ శిష్యుడు.
మూలాలు
[మార్చు]వర్గాలు:
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from ఏప్రిల్ 2025
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు
- Articles covered by WikiProject Wikify from ఏప్రిల్ 2025
- All articles covered by WikiProject Wikify
- అనాథ పేజీలు
- అన్ని అనాథ పేజీలు
- మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు
- తెలుగు కవులు
- తెలుగు రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా రంగస్థల నటులు
- 1908 జననాలు
- 1996 మరణాలు
- తూర్పు గోదావరి జిల్లా రచయితలు