నగేష్ బాపురావ్ పాటిల్ అస్తికార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నగేష్ బాపురావ్ పాటిల్ అస్తికార్ (జననం 27 జూలై 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి మహారాష్ట్ర శాసనసభ కు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హింగోలి నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1],[1]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.