నీలిమేఘాలలో గాలికెరటాలలో (పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"నీలిమేఘాలలో గాలికెరటాలలో"
రచయితఆరుద్ర
సంగీతంపెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యంఆరుద్ర
ప్రచురణబావామరదళ్లు
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఘంటసాల వెంకటేశ్వరరావు
జానకి
చిత్రంలో ప్రదర్శించినవారుజె. వి. రమణమూర్తి, కృష్ణకుమారి

నీలిమేఘాలలో గాలికెరటాలలో అనే పాట 1960లో విడుదలైన బావామరదళ్ళు చిత్రంలోనిది.[1] దీనికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. గాత్రం: ఘంటసాల వెంకటేశ్వరరావు. ఇది రాగ ప్రధానమైన పాట.[2] సినిమాలో ఈ పాట రెండు వెర్షన్స్ లో ఉంది. ఒకటి ఘంటసాల వెంకటేశ్వరరావు పాడగా, వేరొక పాటను జానకి ఆలపించారు. ఆ బాణీ మదన్ మోహన్ గారికి నచ్చి హిందీ 'మేరాసాయా' లో ఉపయోగించారు.

పాటలో కొంత భాగం[మార్చు]

నీలిమేఘాలలో గాలికెరటాలలో
నీవు పాడే పాట వినిపించు నీ వేళ

ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి
అపురూపమై నిలచే నా అంతరంగాన
||నీలిమేఘాలలో||

..................
..................

మూలాలు[మార్చు]

  1. "Neeli Meghaalalo - Lyrics and Music by Ghantasala arranged by JaiSrikrishna". Smule (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-01-23. Retrieved 2021-01-16.
  2. "రాయాలనుకునే వాళ్లు ముందు చదవాలి". www.teluguvelugu.in. Retrieved 2021-01-16.[permanent dead link]