పసుపులేటి మల్లికార్జునరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పసుపులేటి మల్లికార్జునరావు
జననంపసుపులేటి మల్లికార్జునరావు
మే 5, 1944
India ఖమ్మం, తెలంగాణ
నివాస ప్రాంతంఖమ్మం, తెలంగాణ
వృత్తికవి, కథ రచయిత

పసుపులేటి మల్లికార్జునరావు (జననం: మే 5, 1944) కవి, కథ రచయిత.[1]

బాల్యం[మార్చు]

పసుపులేటి మల్లికార్జునరావు 1944 మే 5ఖమ్మం జిల్లాలో జన్మించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

వీరి మెదటి కథ నా స్మృతి పథంలో. సూమారుగా 80 కథలు, నాటికలు రచించాడు.

రచనలు[మార్చు]

ఇతని రచనలు ఆంధ్రజ్యోతి, జ్యోతి, కృష్ణా పత్రిక, పుస్తకప్రపంచం తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

కథ సంపుటాలు[మార్చు]

  • నా స్పూర్తి పథంలో
  • సమాంతర రేఖలు
  • ఉక్కుపిడికిలి
  • ఉదయం
  • పక్షులు
  • భూమికి నిచ్చెనలో

కథలు[మార్చు]

  • అత్తయ్య ఆదరణ
  • నాస్మ్రతి పధంలో అమరజీవి
  • మధు చుక్కాని
  • మిమ్మల్ని ప్రేమించాను
  • ఆంధ్ర మహాభారతము
  • రెండవ మలుపు
  • హత్య
  • వీళ్లను ఎన్నుకోండి
  • సమ్మె
  • చలీ చీకటీ అమ్మాయి
  • మెట్లు (అనువాదం)
  • మనీ-షి పుస్తక ప్రపంచం
  • జైకొట్టు తెలుగోడా...
  • పాండోరాస్ బాక్స్
  • సూపర్ హిట్
  • వేమనరాయని పోరు
  • జీవితం...

మూలాలు[మార్చు]

  1. పసుపులేటి మల్లికార్జునరావు. "పసుపులేటి మల్లికార్జునరావు". కథ నిలయం. Retrieved 25 September 2017.