పాటిబండ్ల విజయలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాటిబండ్ల విజయలక్ష్మి తెలుగు కథా రచయిత్రి.[1] ఈమె వ్రాసిన నవల ప్రేమ కిరీటం అదే పేరుతో 1988లో సినిమాగా వెలువడింది.[2]

రచనలు[మార్చు]

నవలలు[మార్చు]

  1. ప్రేమానందలహరి
  2. ప్రేమ కిరీటం
  3. ప్రేమ వాహిని[3]
  4. ఇందుప్రియ
  5. మానవత మరణించింది
  6. తెలిసి చేసిన పాపం
  7. రాగ తరంగిణి
  8. సంధ్యా సాగర సంగమం
  9. స్మృతి పథంలో
  10. నీలవేణి

కథలు[మార్చు]

ఈమె వ్రాసిన కథలు వనిత, యువ, ఆంధ్రప్రభ, చతుర మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె వ్రాసిన కొన్ని కథలు:

  1. తెలిసిచేసిన పాపం
  2. మల్లి మనసు
  3. మాకు పెళ్లయింది
  4. మానవత మరణించింది
  5. రక్త సింధూరం
  6. సంధ్య

మూలాలు[మార్చు]

  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-24.
  2. "Prema Kiritam (1988)". Indiancine.ma. Retrieved 2020-09-12.
  3. "ప్రేమవాహిని-పాటిబండ్ల విజయలక్ష్మి.pdf - Zippycloud.biz". www.zippycloud.biz (in ఇంగ్లీష్). Retrieved 2020-09-13.[permanent dead link]