పాటి సుభద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాటి సుభద్ర
తరువాత అమరాజుల శ్రీదేవి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 నుండి 2004
ముందు గుండా మల్లేష్
నియోజకవర్గం ఆసిఫాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 1955
కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా, తెలంగాణ భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి వెంకట కృష్ణయ్య
నివాసం బెల్లంపల్లి, తెలంగాణ భారతదేశం
వృత్తి రాజకీయ నాయకురాలు

పాటి సుభద్ర తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1][2][3]

రాజకీయ జీవితం[మార్చు]

పాటి సుభద్ర తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్య‌ర్థి గుండా మ‌ల్లేష్ పై 11393 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[4][5][6] ఆమె 2004లో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచింది.

మూలాలు[మార్చు]

  1. Sakshi (29 October 2023). "ఆసిఫాబాద్‌ను ఏలిన ఆ నలుగురు." Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
  2. Eenadu (1 November 2023). "ఆకాశంలో సగం.. ఆరుగురికే అవకాశం". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  3. Sakshi (4 November 2023). "చట్టసభల్లో నల్ల సూరీళ్లు". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  4. Sakshi (22 October 2023). "మూడు నియోజకవర్గాలు.. ఆరుగురు మహిళలు". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
  5. Eenadu (9 November 2023). "కార్మికులు, కర్షకుల సమ్మిళితం.. బెల్లంపల్లి". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  6. Sakshi (21 September 2023). "ఆరుగురే మహిళా ఎమ్మెల్యేలు !". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.