పోలవరపు రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ పోలవరపు రామారావు గారు సం.1904 లో డోకిపర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి పున్నయ్య. రైతు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. రు.30 లు జరిమానా విధించారు. 12-7-1930 నుంచి ఆరు నెలల కఠిన శిక్షను రాజమండ్రి, అలీపురం జైళ్ళలో అనుభవించారు.[1]

మూలాలు[మార్చు]

  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. p. 5. ISBN 978-93-5445-095-2.