చిర్రావూరి లక్ష్మీనరసయ్య: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
== జననం == |
== జననం == |
||
[[మార్చి 20]], [[1915]] న [[ఖమ్మం జిల్లా]] కైకొండాయిగూడెం గ్రామంలో ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. |
[[మార్చి 20]], [[1915]] న [[ఖమ్మం జిల్లా]] కైకొండాయిగూడెం గ్రామంలో ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. |
||
1931 మార్చిలో [[భగత్సింగ్|భగత్సింగ్]] ప్రభృతులను బ్రిటీష్ పాలకులు ఉరితీసిన సందర్బంలో [[విజయవాడ]] లో చదువుతున్న చిర్రావూరి అక్కడ జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని పోలీసు లాఠీదెబ్బలు రుచి చూశారు. ఆ తరువాత పరీక్షలు పూర్తవడం, పాసై [[ఖమ్మం]] చేరడం జరిగింది. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
12:24, 18 మార్చి 2015 నాటి కూర్పు
చిర్రావూరి లక్ష్మీనరసయ్య తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, ఖమ్మం పట్టణానికి పర్యాయపదమైన పాలనాదక్షుడు. [1].
జననం
మార్చి 20, 1915 న ఖమ్మం జిల్లా కైకొండాయిగూడెం గ్రామంలో ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
1931 మార్చిలో భగత్సింగ్ ప్రభృతులను బ్రిటీష్ పాలకులు ఉరితీసిన సందర్బంలో విజయవాడ లో చదువుతున్న చిర్రావూరి అక్కడ జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని పోలీసు లాఠీదెబ్బలు రుచి చూశారు. ఆ తరువాత పరీక్షలు పూర్తవడం, పాసై ఖమ్మం చేరడం జరిగింది.
మూలాలు
- ↑ ప్రజాశక్తి: http://epaper.prajasakti.in/460080/Prajasakti-Telangana/TG-Main-Edition#page/4/2/ ప్రజాశక్తిలో బండారు రవికుమార్ వ్యాసం