నందకరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
== కథ == |
== కథ == |
||
ఇది కల్పిత సాంఘీక కథతో |
ఇది కల్పిత సాంఘీక కథతో గల ఐదు అంకముల నాటకం. నందకుడు అనే [[జమీందారు]] రాజ్యానికి రాగానే [[బ్రహ్మణులు]], [[ప్రజలు]] సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. కాని, రాజోద్యుగులు వచ్చి సంపద దోచుకొని వెళ్లి ప్రజలను బాధిస్తుంటారు. |
||
ప్రథమాంకంలో నియోగ్యులైన ఉద్యోగులచే వైదిక బ్రహ్మణులు పడే అవస్థల గురించి చెప్పబడింది. |
|||
== మాలాలు == |
== మాలాలు == |
16:12, 17 జూలై 2017 నాటి కూర్పు
నందకరాజ్యం తొలి తెలుగు సాంఘిక పద్యనాటకం. దీనిని వావిలాల వాసుదేవశాస్త్రి 1880లో రచించగా, అదే సంవత్సరంలో ముద్రించబడింది.[1] [2] తెలుగు స్వతంత్ర రూపకాలలో మంజరీమధుకరీయం మెదటిదికాగా, నందకరాజ్యం రెండవది. అంతేకాకుండా, ముద్రించబడిన తొలి తెలుగు స్వతంత్ర నాటకం ఇది.
కథ
ఇది కల్పిత సాంఘీక కథతో గల ఐదు అంకముల నాటకం. నందకుడు అనే జమీందారు రాజ్యానికి రాగానే బ్రహ్మణులు, ప్రజలు సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. కాని, రాజోద్యుగులు వచ్చి సంపద దోచుకొని వెళ్లి ప్రజలను బాధిస్తుంటారు. ప్రథమాంకంలో నియోగ్యులైన ఉద్యోగులచే వైదిక బ్రహ్మణులు పడే అవస్థల గురించి చెప్పబడింది.
మాలాలు
- ↑ నవతెలంగాణ. "తెలంగాణ తొలి నాటక కర్త కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి". Retrieved 17 July 2017.
- ↑ విశాలాంధ్ర. "తెలుగునాటక రంగ వికాసం". Retrieved 17 July 2017.