బసవరాజు రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారం చేర్పు
శీర్షికల ఏర్పాటు
పంక్తి 2: పంక్తి 2:
== రచన రంగంలో ==
== రచన రంగంలో ==
రాజ్యలక్ష్మి ''సౌదామిని'' కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు. '''అప్పారావు గారు - నేను''' పేరుతో ఆత్మకథ రచించారు.
రాజ్యలక్ష్మి ''సౌదామిని'' కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు. '''అప్పారావు గారు - నేను''' పేరుతో ఆత్మకథ రచించారు.

== ఉదాహరణలు ==

== మూలాలు ==

== ఇవి కూడా చూడండి ==

16:43, 22 డిసెంబరు 2013 నాటి కూర్పు

బసవరాజు రాజ్యలక్ష్మి తెలుగు కవయిత్రి. ఆమె ప్రముఖ కవి బసవరాజు అప్పారావు భార్య.

రచన రంగంలో

రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు. అప్పారావు గారు - నేను పేరుతో ఆత్మకథ రచించారు.

ఉదాహరణలు

మూలాలు

ఇవి కూడా చూడండి