కిరెణ్ రిజిజు

వికీపీడియా నుండి
15:13, 28 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

కిరెణ్ రిజిజు (జననం 1971 నవంబర్ 19) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు న్యాయవాది. ఇతను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు. రెండువేల 21 జూలై 7 నుండి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.