బంగారు కాపురం
Jump to navigation
Jump to search

బంగారు కాపురం ఆగస్టు 9, 1984న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పంచవతి చిత్రాలయ బ్యానర్ పై కోగంటి విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడుఇ. ఘట్టమనేని కృష్ణ, జయసుధ, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం[మార్చు]
- కృష్ణ ఘట్టమనేని,
- జయసుధ,
- జయప్రధ,
- రావు గోపాల రావు,
- అల్లు రామలింగయ్య,
- గిరిబాబు,
- బాలాజీ,
- జె.వి.రమణ మూర్తి,
- ఆనంద్ మోహన్,
- సిలోన్ మనోహర్,
- మదన్ మోహన్,
- వీరమచనేని ప్రసాద్,
- ఎస్. వరలక్ష్మి,
- అన్నపూర్ణ
- సరోజ
- వై.విజయ
- జయమాలిని,
- అనురాధ
- సిల్క్ స్మిత
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం: పి. చంద్రశేఖరరెడ్డి
- స్టూడియో: శ్రీ పంచవతి చిత్రాలయ
- నిర్మాత: కోగంటి విశ్వేశ్వర రావు;
- స్వరకర్త: జె.వి.రాఘవులు
మూలాలు[మార్చు]
- ↑ "Bangaru Kapuram (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.