బంగారు కాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా పోస్టర్

బంగారు కాపురం ఆగస్టు 9, 1984న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పంచవతి చిత్రాలయ బ్యానర్ పై కోగంటి విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడుఇ. ఘట్టమనేని కృష్ణ, జయసుధ, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • కృష్ణ ఘట్టమనేని,
  • జయసుధ,
  • జయప్రధ,
  • రావు గోపాల రావు,
  • అల్లు రామలింగయ్య,
  • గిరిబాబు,
  • బాలాజీ,
  • జె.వి.రమణ మూర్తి,
  • ఆనంద్ మోహన్,
  • సిలోన్ మనోహర్,
  • మదన్ మోహన్,
  • వీరమచనేని ప్రసాద్,
  • ఎస్. వరలక్ష్మి,
  • అన్నపూర్ణ
  • సరోజ
  • వై.విజయ
  • జయమాలిని,
  • అనురాధ
  • సిల్క్ స్మిత

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: పి. చంద్రశేఖరరెడ్డి
  • స్టూడియో: శ్రీ పంచవతి చిత్రాలయ
  • నిర్మాత: కోగంటి విశ్వేశ్వర రావు;
  • స్వరకర్త: జె.వి.రాఘవులు

మూలాలు[మార్చు]

  1. "Bangaru Kapuram (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.

బాహ్య లంకెలు[మార్చు]