బగ్గు సరోజనమ్మ
స్వరూపం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. (ఏప్రిల్ 2025) |
| బగ్గు సరోజనమ్మ | |||
ఎమ్మెల్యే
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 1972 - 1978 | |||
| ముందు | శిమ్మ జగన్నాధం | ||
|---|---|---|---|
| తరువాత | డోల సీతారాములు | ||
| నియోజకవర్గం | నరసన్నపేట నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | భారతీయురాలు | ||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
| సంతానం | బగ్గు లక్ష్మణరావు | ||
బగ్గు సరోజనమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1972 నుండి 1978 వరకు నరసన్నపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బగ్గు సరోజనమ్మ కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లోకి వచ్చి 1972లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె ఆ తరువాత 1978లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (21 April 2014). "నరసన్నపేట... నాలుగు స్తంభాలాట". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
- ↑ Sakshi (2019). "నరసన్నపేట నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.