శిమ్మ జగన్నాధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిమ్మ జగన్నాధం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1955 - 1972
తరువాత బగ్గు సరోజనమ్మ
నియోజకవర్గం నరసన్నపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ
సంతానం శిమ్మ ప్రభాకరరావు

శిమ్మ జగన్నాధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1955 నుండి 1972 వరకు నరసన్నపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

శిమ్మ జగన్నాధం 1955లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1962, 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా రెండుసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. శిమ్మ ప్రభాకరరావు 1972లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (21 April 2014). "నరసన్నపేట... నాలుగు స్తంభాలాట". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
  2. Sakshi (2019). "నరసన్నపేట నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.