బోడిశంభునివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బోడిశంభునివారిపాలెం, పల్నాడు జిల్లా ఈపూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బోడిశంభునివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం ఈపూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ : 522658
ఎస్.టి.డి కోడ్

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, మే-29వ తేదీ శుక్రవారంనాడు, స్వామివారి, ఇతర దేవతా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు.

శ్రీ వినాయకస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, మే-29వ తేదీ శుక్రవారంనాడు, గణనాధుని విగ్రహం, జీవధ్వజం, నాభిశిల ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, మే-29వ తేదీ శుక్రవారంనాడు, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు.

మూలాలు[మార్చు]