మద్దులూరి మాలకొండయ్య యాదవ్
స్వరూపం
| మద్దులూరి మాలకొండయ్య | |||
ఎమ్మెల్యే
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
| ముందు | కరణం బలరామకృష్ణ మూర్తి | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | చీరాల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1 జులై 1958 కొత్తపేట, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | పెద్ద కొండయ్య | ||
| జీవిత భాగస్వామి | బాల కొండమ్మ | ||
| నివాసం | 6-142, బైపాస్ రోడ్, ప్రసాద్నగర్, కొత్తపేట, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో చీరాల నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (5 June 2024). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విజేతలు వీరే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Chirala". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.