Coordinates: 12°39′39″N 78°24′10″E / 12.660896°N 78.402905°E / 12.660896; 78.402905

మల్లనూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్లనూరు , చిత్తూరు జిల్లా, కుప్పం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మల్లనూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
మల్లనూరు is located in Andhra Pradesh
మల్లనూరు
మల్లనూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 12°39′39″N 78°24′10″E / 12.660896°N 78.402905°E / 12.660896; 78.402905
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం కుప్పం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ Pin Code :
ఎస్.టి.డి కోడ్:e: 08570

సమీప గ్రామాలు[మార్చు]

రాబర్ట్ సన్ పేట్, వనియంబాడి, తిరుపత్తూర్, ములబాగల్ సమీపములో ఉన్నాయి. ఉపగ్రామాలు బిక్కిలిగట్టు, బోడప్ప కొట్టాలు, పైబోడగుట్ట, జీడూరు.

రవాణ సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి పరిసర ప్రాంతంలో వున్న అన్ని ప్రదేశాలకు రోడ్డు కలుపబడి వున్నది బస్సుల సౌకర్యము కూడా ఉంది. ఈ గ్రామానికి సమీపములో కుప్పం ఎ.పి.ఎస్.ఆర్టి.సి బస్ స్టేషన్, శాంతిపురం బస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ గ్రామానికి కుప్పం, గుడుపల్లె రైల్వే స్టేషనులు సమీపములోవున్నాయి. బంగారుపేట్ రైల్వే స్టేషను 35 కి.మీ దూరములో ఉంది.

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=మల్లనూరు&oldid=3731661" నుండి వెలికితీశారు