మానస రవళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానసరవళి
"మానసరవళీ" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: లక్కరాజు వాణి సరోజిని
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కవితా సంపుటి
ప్రచురణ:
విడుదల: 2014

మానసరవళి సామాజిక అంశాల పై తనదైన శైలి, ధోరణితో కవయిత్రి లక్కరాజు వాణి సరోజిని గారు రచించిన తెలుగు పద్య సంపుటి.

మానస రవళి[మార్చు]

ఈ మానస రవళిలో అనేక కవితలు ఉన్నాయి, కొన్నిటిని ఈ క్రింద ఉదహరించటం జరుగుతుంది. ఈ పుస్తక ఆవిష్కరణ 11-Oct-2014 న విజయవాడ పట్టణంలో గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో పలువురు రచయితల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఇలా ప్రశంసించారు.

మానస రవళి ఆవిష్కరణ[మార్చు]

మానసరవళి కవితా సంపుటిని ఎక్స్‌రే సాహిత్య, సాంస్కృతిక, సేవాసంస్థ ఆధ్వర్యంలో అక్టోబరు 11 2014న ప్రెస్ క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ శానసమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు ఆవిష్కరించారు.[1] ఈ కార్యక్రమంలో ఆయన కవిత్వం ప్రజల సమస్యలను ప్రతిబింబించాలనీ, సమస్యల మూలాలలోకి వెళ్లి వాటికి పరిష్కారాలు సుచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి సంచాలకులు ముంజులూరి కృష్ణ కుమారి, ఎక్స్‌రే సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లురి, రచయిత పింగళి వెంకట కృష్ణారావు, కథారచయిత సర్వజిత్ తదితరులు పాల్గొన్నారు.[2] ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి కావూరి సత్యవతి పుస్తక సమీక్ష చేసారు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి దిన పత్రికలో మానస రవళి పుస్తక ఆవిష్కరణ 11 Oct 2014
  2. ప్రజా శక్తి (సూర్యారావు పేట), దినపత్రిక దినము 12 Oct 2014 న "సమాజాన్ని మార్చే కవిత్వాలు రాయాలి
"https://te.wikipedia.org/w/index.php?title=మానస_రవళి&oldid=3889959" నుండి వెలికితీశారు