రణేంద్ర ప్రతాప్ స్వైన్
స్వరూపం
| రాణేంద్ర ప్రతాప్ స్వైన్ | |||
ప్రొటెం స్పీకర్
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 14 జూన్ 2024 - 18 జూన్ 2024 | |||
ఎమ్మెల్యే
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2012 - ప్రస్తుతం 1990 - 2009 | |||
| నియోజకవర్గం | అతగఢ్ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1954 రాధాగోవిందపూర్, అథాగర్, కటక్ జిల్లా, ఒడిశా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
| నివాసం | భువనేశ్వర్, ఒడిశా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రాజేంద్ర ప్రతాప్ స్వైన్ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అతగఢ్ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒడిశా 17వ శాసనసభకు ప్రొటెం స్పీకర్గా జూన్ 14న ప్రమాణస్వీకారం చేశాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (15 June 2024). "ప్రొటెం స్పీకర్గా రాణేంద్ర". the original నుండి 15 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 June 2024.
- ↑ The Economic Times (14 June 2024). "Ranendra Pratap Swain takes oath as Pro-tem Speaker of Odisha assembly". the original నుండి 15 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 June 2024.
- ↑ ABP News (14 June 2024). "Odisha: 8-Time MLA Ranendra Pratap Swain Takes Oath As Pro-tem Speaker Of State Assembly" (in ఇంగ్లీష్). the original నుండి 15 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 June 2024.