రాణా గుర్జీత్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాణా గుర్జీత్ సింగ్ (జననం 19 ఏప్రిల్ 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలంధర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Case at behest of Akali leader: Congress MLA | Chandigarh News". The Times of India. 29 December 2016.