రామాపురం (ఔకు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామాపురం, కర్నూలు జిల్లా ఔకు మండలం లోని జనగణన పట్టణం.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

రామాపురం, కర్నూలు జిల్లా, ఔకు మండలం లోని ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం రామాపురం పట్ణణం పరిధిలో మొత్తం 1,620 కుటుంబాలు నివసిస్తున్నాయి. రామాపురం మొత్తం జనాభా 6,614, అందులో 3,420 మంది పురుషులు, 3,194 మంది స్త్రీలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 934. పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 909, ఇది మొత్తం జనాభాలో 14%గా ఉంది.పట్టణ పరిధిలోని మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయసు మధ్య 478 మంది మగ పిల్లలు, 431 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 902, ఇది సగటు లింగ నిష్పత్తి (934) కంటే తక్కువ. అక్షరాస్యత శాతం 50.7%. ఆ విధంగా అవిభాజ్య కర్నూలు జిల్లా 60%తో పోలిస్తే రామాపురం అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. రామాపురంలో పురుషుల అక్షరాస్యత రేటు 61.52%, స్త్రీల అక్షరాస్యత రేటు 39.09%.[2]

ప్రాథమిక సౌకర్యాలు[మార్చు]

రామాపురం సెన్సస్ టౌన్ పరిధిలో మొత్తం 1,620 గృహాలకు పరిపాలనను కలిగి ఉంది, దీనికి నీటి సరఫరా, మురుగునీటి పారుదల, వీధి విద్యుత్ దీపాల నిర్వహణ వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, ఇతర ప్రాధమిక సౌకర్యాల నిమిత్తం, దాని అధికార పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి కూడా దీనికి అధికారం ఉంది.[2]

మూలాలు[మార్చు]

  1. "Villages and Towns in Owk Mandal of Kurnool, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-09.
  2. 2.0 2.1 "Ramapuram Population, Caste Data Kurnool Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-09.

వెలుపలి లంకెలు[మార్చు]