రోజా రమణి బోయపాటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోజా రమణి బోయపాటి
రోజా రమణి బోయపాటి
జననంరోజా రమణి
(1965-06-29) 1965 జూన్ 29 (వయసు 58)
గోదావరిఖని, కరీంనగర్ జిల్లా, తెలంగాణ భారతదేశం
వృత్తిఅధ్యాపకురాలు
కవయిత్రి
మతంహిందూ
భార్య / భర్తబోయపాటి చంద్రశేఖర్
పిల్లలురాజశేఖర్, శరణ్య
తండ్రివేములపల్లి వెంకటేశ్వరరావు
తల్లికమల

రోజా రమణి బోయపాటి యువ కవయిత్రి. కవి సంగమం రచయితలలో ఒకరు.

జననం[మార్చు]

రోజా రమణి బోయపాటి వేములపల్లి బేబీ కమల, వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులకు 1965 జూన్ 29 న కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని లో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం[మార్చు]

ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని లో నివసిస్తున్నారు. ఉపాద్యాయినిగా పనిచేస్తున్నారు.

వివాహం[మార్చు]

వీరికి బోయపాటి చంద్రశేఖర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు (రాజశేఖర్), ఒక పాప (శరణ్య).

ప్రచురితమయిన మొదటి కవిత[మార్చు]

మొదటి కవిత..

కవితల జాబితా[మార్చు]

ప్రచురితమయిన పుస్తకాల జాబితా[మార్చు]

  • త్రిశంకు స్వర్గం[1]

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు[మార్చు]

త్రిశంకు స్వర్గం పుస్తక ఆవిష్కరణ చిత్రమాలిక[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. కినిగె. "త్రిశంకుస్వర్గం". www.kinige.com. Archived from the original on 5 మే 2015. Retrieved 29 June 2018.

తెలుగు రచయిత. ఆర్గ్ లో రోజా రమణి బోయపాటి పేజీ