వంగవీటి రంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వంగవీటి మొహన్ రంగా
జననం
వంగవీటి మొహన్ రంగారావు

జులై 4, 1947
మరణం1988 డిసెంబరు 26(1988-12-26) (వయసు 41)
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ నాయకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత జాతీయ కాంగ్రెస్ (party)
పిల్లలువంగవీటి రాధాకృష్ణ

Vangaveeti Mohana Ranga Rao kapu naidu palaekari ekila naidu (4 July 1947 – 26 December 1988) was an Indian politician from Andhra Pradesh. He represented Vijayawada East assembly constituency as a member of Indian National Congress.

వ్యక్తిగత జీవితం[మార్చు]

వంగవీటి మోహనరంగా 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యూరు మండలం లోని కాటూరులో జన్మించాడు. ఇతనికి

వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణరావు (sr.) అనే నలుగురు అన్నలు ఉన్నారు. ఇందులో వంగవీటి రాధాకృష్ణరావు, 1974 లో హత్య చేయబడ్డాడు. కాపు, ఇతర అణగారిన వర్గాల నాయకుడు  రంగ , చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు సంతానం.   రాధాకృష్ణ, ఆషా.

[1]

రాజకీయాలు,మరణం[మార్చు]

విజయవాడలో పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్షలో వున్న వంగవీటి రంగ ప్రత్యర్థుల చేతిలో హత్య చేయబడ్డాడు. అతని హత్యతో కోస్తాలోని చాల జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు మొదలయ్యాయి. ఒక్కసారిగా విజయవాడ రంగా హత్యతో అతలా కుతలం అయిపోయింది, రంగ అనుచరులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని, వారి ఆస్తులను నాశనం చేశారు, అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు.

ఇతర విశేషాలు[మార్చు]

  • రంగ భార్య రత్నకుమారి ప్రముఖరాజకీయ నాయకురాలు.
  • రంగ జీవిత కథ ఆధారంగా రాంగొపాల్ వర్మ దర్శకుడిగా వంగవీటి అనే సినిమా తీశారు.[2]

మూలాలు[మార్చు]

  1. http://telugu.oneindia.in/grapevine/2010/vangaveeti-ranga-story-as-movie-020710.html[permanent dead link]
  2. "సినిమా రివ్యూ: వంగవీటి". ఆంధ్రజ్యోతి. 2016-12-23. Archived from the original on 2016-12-26. Retrieved 2016-12-27.