వడ్డే శోభనాద్రీశ్వరరావు
Jump to navigation
Jump to search
వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతు నాయకుడు, భారత పార్లమెంటు సభ్యుడు.. మైలవరం శాసన సభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు. వ్యవసాయ మంత్రి . అమరావతి రాజధాని ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు చాలని, విశాఖ రైల్వే జోన్ కోసం, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దని, వాదించారు.
జీవిత విశేషాలు[మార్చు]
వడ్డే శోభనాద్రీశ్వర రావు ఉయ్యూరులో వడ్డే అంకయ్య , అన్నపూర్ణమ్మ దంపతులకు 1943 అక్టోబరు 21న జన్మించాడు. బి.ఎస్. సి., బి. ఇ(మెకానికల్) వరకు విద్యనభసించాడు. 1962 లో వి.బి.రాజ్యం ను వివాహం చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రాజకీయ ప్రస్థానం[మార్చు]
- 1972 లో ఉయ్యురు శాసనసభ నియోజకవర్గం నుండి కాకాని వెంకటరత్నం పై శాసనసభకు పోటీ[1]
- 1977 లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా పోటీ
- 1978-83 ఉయ్యురు శాసనసభ్యునిగా ఎన్నిక[1]
- 1984-89 విజయవాడ 8వ లోకసభ సభ్యునిగా ఎన్నిక [2]
- 1991-96 విజయవాడ 10వ లోకసభ సభ్యునిగా ఎన్నిక [3]
- 1997-99 న్యూఢిల్లీ లో ఏ.పీ. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం
- 1999-2004 మైలవరం శాసనసభ్యుడిగా ఎన్నిక మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కృషి[3]
- 2004 క్రియాశీలక రాజకీయాల నుండి స్వచ్చంధ విరమణ
పుస్తక ప్రచురణలు[మార్చు]
- సాన్ ప్రధాని-చౌదరి చరణ్ సింగ్
- అపర భగీరధుడు డా. కె. ఎల్. రావు (క్యూసెక్స్ క్యాoడిడేట్ అనువాదం )
- గాంధేయపధంలో (ఇన్ ది గాంధేయన్ పాత్ నకు అనువాదం )
బాహ్య లంకెలు[మార్చు]
- https://vaddesobhanadri.com/
- Ex Minister Vadde Sobhanadreeswara Rao Interview || Vintage Talk With Vikram Poola #31, retrieved 2022-11-11
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Vuyyur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2022-11-11.
- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-11-11.
- ↑ 3.0 3.1 "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-11-11.