సునీతా నారాయణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీతా నారాయణ్
సునీతా నారాయణ్
జాతీయతభారతీయులు
వృత్తిపర్యావరణవేత్త
పురస్కారాలుపద్మశ్రీ, రాజలక్ష్మీ అవార్డు

సునీతా నారాయణ్ భారతీయ పర్యావరణవేత్త, సామాజికసేవా కార్యకర్త, ఉద్యమకారిణి. ఆమె ప్రస్తుతం సొసైటీ ఫర్ ఎన్వినాన్‌మెంటల్ కమ్యూనికేషన్స్కు డైరక్టర్ గా ఉన్నారు. ఆమె డౌన్ టు ఎర్త్ అనే ఆంగ్ల పక్షపత్రికకు కు డైరక్టర్ గా కూడా యున్నారు. 2016 లో టైమ్ మ్యాగజైన్ యొక్క 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో నరేన్ పేరు ఎంపికయ్యింది.

జివిత విశేషాలు[మార్చు]

ఆమె ఢిల్లీలో జన్మించారు. సామాజిక సేవా కార్యకర్తగా దేశవ్యాప్త కీర్తి ప్రతిష్ఠలు పొందారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని సి.ఎన్.జి వాడకంలో బస్ లు నడపేలా తీవ్ర కృషి చేసి విజయం సాధించారు. ప్రధానంగా ఈమె శీలలపానీయాల తయారీ, వినియోగం నేపథ్యంలోని చేదు నిజాలను, విషవాయువు అంశాలను ప్రభుత్వానికి, ప్రజలకు ఎలుగెత్తి చాటి, అంతర్జాతీయ ఖ్యాతిని సైతం అందుకున్నారు. సమాజంలో నెలకొని ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను తీర్చి దిద్దడానికి అవిరామ కృషి చేస్తూ, ఆయా మూలాలను కదిలించటానికి ఉదయ్మాలను నిర్వహిచారు.

అవార్డులు[మార్చు]

పద్మశ్రీపురస్కారం
  • 2004 లో, ఆమె అత్యుత్తమ మహిళా మీడియాపర్సన్ కోసం చమేలి దేవి జైన్ అవార్డును అందుకుంది
  • 2005 లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది.
  • 2005 లో ఆమె నాయకత్వంలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్‌కు స్టాక్‌హోమ్ వాటర్ ప్రైజ్ లభించింది.
  • ఆమెకు 2009 లో కలకత్తా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేసింది.
  • చెన్నైలోని శ్రీ రాజా-లక్ష్మి ఫౌండేషన్ నుండి 2009 సంవత్సరానికి రాజా-లక్ష్మి అవార్డును ప్రదానం చేశారు.
  • 2016 లో టైమ్ మ్యాగజైన్ యొక్క 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో నరేన్ పేరు పెట్టారు.
  • 2016 లో నరేన్ IAMCR క్లైమేట్ చేంజ్ కమ్యూనికేషన్ రీసెర్చ్ ఇన్ యాక్షన్ అవార్డును అందుకున్నారు

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]