హిమ్మత్ పురా ఆనంద్ బస్తీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిమ్మత్ పురా ఆనంద్ బస్తీ
రకంనివాస ప్రాంతం
స్థాపించిన తేదీ1670
ప్రధాన కార్యాలయం
ముఖ్యమైన వ్యక్తులుసోను, కాళిల్

హిమ్మత్ పురా ఆనంద్ బస్తీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో చార్మినార్ చేరువలో ఉన్న పురాతన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 500 సంవత్సరాల క్రితం నిర్మించారు.[1] ఇది హైదరాబాదు మహానగర పాలకసంస్థ పరిధిలో ఒక భాగం.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈ ప్రాంతం 1670లో నిజాం కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది. హైదరాబాదు నగరంలో ఉన్న అతి పురాతన ప్రాంతాల్లో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో హైదయత్ మంజిల్, రషీద్ మంజిల్ అనే రెండు పెద్ద కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రాంతం హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం, చార్మినార్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది హుస్సేనిఆలం పోలీసు స్టేషను పరిధికి చెందిన ప్రాంతం.[2]హిమ్మత్ పురా ఆనంద్ బస్తీ ప్రాంతంలో అమ్మాయిలకు మెట్రిక్ దాటి విద్యనందించడానికి 60 గదులతో కూడిన సరస్వతి మోడల్ స్కూల్ 21 ఎకరాలలో 1980, నవంబరు 14న స్థాపించబడింది.[3]

మూలాలు[మార్చు]

  1. "siasat". Retrieved 31 July 2019.
  2. https://www.hyderabadpolice.gov.in/ps/hussainialamps.html
  3. "Saraswati Senior Secondary School, Jaitu 151202". saraswatiseniorsecondaryschooljaito.com. Archived from the original on 2020-08-05. Retrieved 2020-08-10.

వెలుపలి లంకెలు[మార్చు]