హుసైన్ ఇబ్న్ అలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీతాలిబ్ (ఆంగ్లం: Ḥusayn ibn ‘Alī ibn Abī Ṭālib) (అరబ్బీ حسين بن علي بن أﺑﻲ طالب ) ‎ (3 షాబాన్ 4 హి.శ. - 10 ముహర్రం 61 హి.శ.; 8 జనవరి 626 సా.శ. - 10 అక్టోబరు 680 సా.శ.) ముహమ్మద్ ప్రవక్త మనుమడు, అలీ ఇబ్న్ అబీ తాలిబ్, ఫాతిమా జహ్రా ల సంతానం. హుసేన్, ఇస్లాం మతంలో ఒక ప్రముఖమైన వ్యక్తిత్వం గలవారు. ఇతను అహ్లె బైత్ (ముహమ్మద్ కుటుంబం) లో ఒకరు. షియా మతస్థుల ఇమామ్ లలో ఒకరు. ముహర్రం 10వ తేదీన జరుపుకునే యౌమ్ ఎ ఆషూరా వీరి వీరమరణ సంస్మణార్థమే. వీరికి ఇమామ్ హుసైన్ అని కూడా సంబోధిస్తారు. వీరి అన్న పేరు హసన్ ఇబ్న్ అలీ.

కర్బలా యుద్ధం[మార్చు]

ఇరాక్ లోని కర్బలాలో ఇమామ్ హుసేన్ సమాధి.

అక్టోబరు 10 680 (ముహర్రం 10, 61 హి.శ.), వీరు, వీరి కుటుంబ సమూహం దాదాపు 108 నుండి 136 మంది [1][2], 4000మంది శతృసైన్యంతో పోరాడారు. ఈ శతృ సైన్యానికి ఉమ్ర్ ఇబ్న్ సాద్, ఆధిపత్యం వహించాడు. ఈ యుద్ధాన్నే కర్బలా యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో మగవారంతా మరణించారు, ఒక్క జైనుల్ ఆబెదీన్ తప్ప. మిగిలిన కుటుంబ సభ్యులనంతా, యుద్ధ ఖైదీలుగా 'షామ్' (సిరియా) కు, యజీద్ వద్దకు తీసుకెళ్ళారు.[3]

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

  1. "در روز عاشورا چند نفر شهید شدند؟". Archived from the original on 2013-03-26. Retrieved 2008-11-09.
  2. "فهرست اسامي شهداي كربلا". Archived from the original on 2012-06-29. Retrieved 2008-11-09.
  3. Battle of Karbala

మూలాలు[మార్చు]

Books
Encyclopedia

బయటి లింకులు[మార్చు]

See the articles and books of Battle of Karbala, Day of Ashura, Mourning of Muharram and Maqtal Al-Husayn in the relevant articles.