గుడిపూడి ఇందుమతీదేవి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
[[వర్గం: తెలుగు రచయిత్రులు]] |
[[వర్గం: తెలుగు రచయిత్రులు]] |
||
[[వర్గం: తెలుగు సాహితీకారులు]] |
[[వర్గం: తెలుగు సాహితీకారులు]] |
||
[[వర్గం: |
[[వర్గం: గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు]] |
13:13, 13 మార్చి 2014 నాటి కూర్పు
గుడిపూడి ఇందుమతీదేవి జననం 1890. జన్మస్థలం పాత గుంటూరు. తరవాత విజయవాడలో స్థిరపడ్డారు. పుట్టినింటిపేరు మతుకుమల్లి. వీరి తాత నృసింహశాస్త్రి బొమ్మిదేవర జమీన్దారుల ఆస్థాన కవి. సోదరుడు నరసింహశాస్త్రి కూడా కవి. భర్త గుడిపూడి రామారావు. ఈమె పదవయేట రచనావ్యాసంగం ప్రారంభించేరు. అనేక సన్మానాలు పొందేరు. విజయవాడలో అనేక సభలలో పాల్గొని, మంచి వక్తగా పేరు పొందారు.
రచనలు
- అంబరీష విజయము
- నర్మదా నాటకం
- తరుణీ శతకము
- రామకథామంజరి
- రాజరాజేశ్వరీ నక్షత్రమాల
- గోపవిలాపము
- సీతారాముల పాటలు
- గాంధీ పాటలు
- రామాయణ గానసుధ
అనువాదాలు
- తిరవాయిమొళి
సత్కారాలు
వనరులు
- కె. రామలక్ష్మి. (కూర్పు). ఆంధ్ర రచయిత్రుల సమాచారసూచిక. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమి, 1968.
- ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ ఆంధ్రకవయిత్రులు. 1980.