కఠోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
కృష్ణ [[యజుర్వేదం]] లోని [[తైత్తరీయోపనిషత్తు|తైత్తరీయ]] శాఖలోని ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] భాష్యాలు వ్రాసిన పది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ముక్తితమైనఉపనిషత్తుకి మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లీలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని శ్లోకాల సారానికి [[భగవద్గీత]]లోని కొన్ని శ్లోకాల సారానికి చాలా సారుప్యం ఉంటుంది(ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని భగవానుడే చెప్పాడు కదా).<br>
కృష్ణ [[యజుర్వేదం]] లోని [[తైత్తిరీయోపనిషత్తు|తైత్తిరీయ]] శాఖలో ముఖ్యమైనది ఈ [[కఠోపనిషత్తు]]. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] భాష్యాలు వ్రాసిన పది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ముఖ్యమైనఉపనిషత్తుది మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లిలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని శ్లోకాల సారానికి [[భగవద్గీత]]లోని కొన్ని శ్లోకాల సారానికి చాలా సారూప్యత ఉంటుంది(ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని భగవానుడే చెప్పాడు కదా).<br>


==శాంతి మంత్రం==
==శాంతి మంత్రం==
పంక్తి 5: పంక్తి 5:


:ఓం సహనావవతు
:ఓం సహనావవతు
:సహనౌ భుజన్తు
:సహనౌగుణత్తు
:సహవీర్యం కరవావహై
:సహవీర్యం కరవావహై
:తేజస్వి నా వధీతమస్తు
:తేజస్వి నా వధీతమస్తు

21:56, 21 ఆగస్టు 2007 నాటి కూర్పు

కృష్ణ యజుర్వేదం లోని తైత్తిరీయ శాఖలో ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. శంకరాచార్యులు భాష్యాలు వ్రాసిన పది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ముఖ్యమైన ఈ ఉపనిషత్తుది మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లిలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని శ్లోకాల సారానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాల సారానికి చాలా సారూప్యత ఉంటుంది(ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని భగవానుడే చెప్పాడు కదా).

శాంతి మంత్రం

ప్రతి ఉపనిషత్తు కి ఒక శాంతి మంత్రం ఉంటుంది.అదే విధంగా కఠోపనిషత్తు శాంతి శ్లోకం లేదా మంత్రం

ఓం సహనావవతు
సహనౌ భుజన్తు
సహవీర్యం కరవావహై
తేజస్వి నా వధీతమస్తు
మావిద్వాషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:

మూల కధ

వాజశ్రవుడు (ఉద్దాలకుడు) విశ్వజిత్త యాగం చేస్తాడు.యాగం చివర తనవద్ద ఉన్న సర్వ సంపదలు బ్రాహ్మాలకు దానమిస్తాడు.వాజశ్రవుడు దానమిస్తున్న సంపదలో ఉన్న గోవులు ముసలితనం పొందిన గోవులు కూడా చాల ఉంటాయి. వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు దానిని గమనించి ఈ విధంగా ముసలి గోవులను దానమివ్వడం వల్ల తండ్రి ఆనంద లోకాలకు ఏవిధంగా చేరుకొంటాడు అని భావిస్తాడు.

పీతోదకా జగ్ధతృణా దుగ్ధ్దోహా నిరింద్రియా:
అనందా నామ తే లోకాస్తాన్ స గచ్చతి తా దతాత్
సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి
ద్వితీయం తృతీయం త హఓవాచ మృత్యవే త్వా దదామీతి

నచికేతుడు తన తండ్రి వద్ద కు వేళ్ళి తనను ఎవ్వరకు దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి యముడికి దానమిస్తున్నాను అని అంటాడు.

తండ్రి వాక్యా పరిపాలనను సరించి యమ లోకానికి పోతాడు. అక్కడ యమధర్మరాజు అవుట్ ఆఫ్ స్టేషన్. నచికేతుడు మూడు రాత్రులు యమలోకంలొ అన్నపానాలు లేకుండా గడుపుతడు. యముడు ఇంటికి తిరిగి వచ్చి చూసేటప్పటికి అతిధి బ్రాహ్మణుడు మూడు రోజులు అన్నపానాలు లేకుండా ఉండడం చూసి నచికేతుడింకి మూడు వరాలు ప్రసాదిస్తాను అని అంటాడు. నచికేతుడు మెదటి వరంగా తన తండ్రి తనను మళ్ళి చూసేటప్పటికి శాంతస్వరూపం లో ఉండాలి అని కోరుకొంటాడు. రెండోవరం గా యముడు నచికేతుడికి అగ్ని కార్యం ఏవిధంగా చెయ్యాలో బోధిస్తాడు. అవిఢంగా నచికేతుడు అగ్నివిద్యోపదేశం పొదడం వల్ల దానిని నచికేతాగ్ని అని పిలుస్తారు.

చివరి వరంగా నచికేతుడు మనిషి మరణించిన తరువాత మరో దేహంతో సంబంధపడే జీవి ఉంటాడా ఉండడా అనే విషాయాన్ని విశదకరీంచమంటాడు. అప్పుడు యముడు నచికేతుడి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కల యౌగ్యత ను పరీక్షించదలచి రకరకలైన ప్రలోభాలు పెడతాడు. వేరే వరాన్ని ఏదైన కొరుకోంటాడు.అయిటే నచికేతుడు నిశ్చల మనస్సుతో సాంసారిక భోగాలను తృణీకరిం జ్ఞాన విద్య మీదే మనస్సు కేంద్రీకరిస్తాడు. యముడు నచికేతుడి వైరాగ్యానికి మెచ్చి మనిషి మరణాంతరం జరిగే విషయాలు చెబుతాడు.