కందుకూరి రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{సమాచారపెట్టె వ్యక్తి |
|||
⚫ | |||
| name = కందుకూరి రాజ్యలక్ష్మమ్మ |
|||
| residence = |
|||
| other_names = |
|||
| image =Kandukuri Veereshalingam and his Wife.jpg |
|||
| imagesize =200px |
|||
| caption =కందుకూరి దంపతులు |
|||
| birth_name = బాపమ్మ |
|||
| birth_date = [[నవంబరు 5]], [[1851]] |
|||
| birth_place = [[కంతేరు]], [[తూర్పు గోదావరి జిల్లా]] |
|||
| native_place = |
|||
| death_date = [[ఆగష్టు 11]], [[1910]] |
|||
| death_place = |
|||
| death_cause = |
|||
| known = సంఘ సేవకురాలు |
|||
| occupation = |
|||
| title = |
|||
| salary = |
|||
| term = |
|||
| predecessor = |
|||
| successor = |
|||
| party = |
|||
| boards = |
|||
| religion = |
|||
| spouse = [[కందుకూరి వీరేశలింగం]] |
|||
| partner = |
|||
| children = |
|||
| father = అద్దంకి పట్టాభిరామయ్య |
|||
| mother = కొండమాంబ |
|||
| website = |
|||
| footnotes = |
|||
| employer = |
|||
| height = |
|||
| weight = |
|||
}} |
|||
⚫ | |||
== జీవిత విశేషాలు == |
== జీవిత విశేషాలు == |
||
ఈమె |
ఈమె [[నవంబరు 5]], [[1851]] తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]], [[కంతేరు]] గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ వెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగింది. ఈమె 8వ యేట [[కందుకూరి వీరేశలింగం]]తో వివాహం జరిగింది. అప్పటికి [[కందుకూరి వీరేశలింగం|వీరేశలింగం]] వయసు 12 సంవత్సరాలు. ఈమె చిన్నతనములో చదివిన చదువుల వల్లను, మేనమామ నేర్పిన సంస్కారం వల్లను తన భర్త సంఘసేవ కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచింది. |
||
భర్త స్థాపించిన వితంతు శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించింది. వారికి తగిన వరులు దొరికి వివాహం జరిపినపుడు పెండ్లి పీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసెడివారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజు ఉదయము, సాయంకాలములలో ప్రార్థనలు జరిపేది.<ref name="రాజేశ్వరమ్మకు నివాళి">{{cite news|last1=ప్రజాశక్తి|title=రాజేశ్వరమ్మకు నివాళి|url=http://www.prajasakti.com/Article/Editorial/1841901|accessdate=4 April 2017}}</ref> ఈమె సంగీతము కొంత అభ్యసించి భగవద్భక్తి పరమైన కీర్తనలు కొన్ని రచించింది. |
భర్త స్థాపించిన వితంతు శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించింది. వారికి తగిన వరులు దొరికి వివాహం జరిపినపుడు పెండ్లి పీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసెడివారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజు ఉదయము, సాయంకాలములలో ప్రార్థనలు జరిపేది.<ref name="రాజేశ్వరమ్మకు నివాళి">{{cite news|last1=ప్రజాశక్తి|title=రాజేశ్వరమ్మకు నివాళి|url=http://www.prajasakti.com/Article/Editorial/1841901|accessdate=4 April 2017}}</ref> ఈమె సంగీతము కొంత అభ్యసించి భగవద్భక్తి పరమైన కీర్తనలు కొన్ని రచించింది. |
||
== మరణం == |
== మరణం == |
||
ఈమె [[1910]], [[ |
ఈమె [[1910]], [[ఆగష్టు 11]]వ తేదీన మరణించింది. |
||
== మూలాలు == |
== మూలాలు == |
12:58, 4 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
కందుకూరి రాజ్యలక్ష్మమ్మ | |
---|---|
దస్త్రం:Kandukuri Veereshalingam and his Wife.jpg | |
జననం | బాపమ్మ నవంబరు 5, 1851 కంతేరు, తూర్పు గోదావరి జిల్లా |
మరణం | ఆగష్టు 11, 1910 |
ప్రసిద్ధి | సంఘ సేవకురాలు |
భార్య / భర్త | కందుకూరి వీరేశలింగం |
తండ్రి | అద్దంకి పట్టాభిరామయ్య |
తల్లి | కొండమాంబ |
కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (నవంబరు 5, 1851 - ఆగష్టు 11, 1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్యామణి.
జీవిత విశేషాలు
ఈమె నవంబరు 5, 1851 తేదీన తూర్పు గోదావరి జిల్లా, కంతేరు గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ వెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగింది. ఈమె 8వ యేట కందుకూరి వీరేశలింగంతో వివాహం జరిగింది. అప్పటికి వీరేశలింగం వయసు 12 సంవత్సరాలు. ఈమె చిన్నతనములో చదివిన చదువుల వల్లను, మేనమామ నేర్పిన సంస్కారం వల్లను తన భర్త సంఘసేవ కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచింది.
భర్త స్థాపించిన వితంతు శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించింది. వారికి తగిన వరులు దొరికి వివాహం జరిపినపుడు పెండ్లి పీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసెడివారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజు ఉదయము, సాయంకాలములలో ప్రార్థనలు జరిపేది.[1] ఈమె సంగీతము కొంత అభ్యసించి భగవద్భక్తి పరమైన కీర్తనలు కొన్ని రచించింది.
మరణం
ఈమె 1910, ఆగష్టు 11వ తేదీన మరణించింది.
మూలాలు
- ↑ ప్రజాశక్తి. "రాజేశ్వరమ్మకు నివాళి". Retrieved 4 April 2017.