కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి కశ్యపుడు ను, కశ్యప ప్రజాపతి కు తరలించాం: పూర్తి పేరు. |
(తేడా లేదు)
|
04:19, 8 ఏప్రిల్ 2008 నాటి కూర్పు
కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. దితి, అదితి, వినత, కద్రువ మొదలైనవారు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
కశ్యపుని వంశవృక్షం
మూలాలు
- డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనం చేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ).