ఆంధ్ర ధాతుమాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26: పంక్తి 26:
|number_of_reprints =
|number_of_reprints =
}}
}}
[[Image:Andhradathumala025862mbp.pdf|page=3|thumb]]
[[Image:Andhradathumala025862mbp.pdf|page=3|thumb|ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రకటించిన 1930 కాపీ ముఖచిత్రం.]]
[[పరవస్తు చిన్నయసూరి]] ఆంధ్ర భాషకు ధాతువులను గురించి '''[[ఆంధ్ర ధాతుమాల]]''' అనునొక [[గ్రంథము]]ను రచించెనని [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] వారు 1930లో ముద్రించి ప్రకటించిరి. ఇది [[పరవస్తు చిన్నయ సూరి|చిన్నయసూరి]] గ్రంథములయందు వ్రాతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించిరి. కాని [[గ్రంథము]]ను నిశితముగా పరిశీలించిన అది యాతని [[రచన]] కాదని తెలియుచున్నది. ఈ ధాతుమాలకు [[పీఠిక]]ను వ్రాసిన విద్వాంసులు కూడా దీని రచన గురించి కొంత సందేహమును చూపించిరి. ఆ [[సందేహము]] నిశ్చయమైనది. దీనిని వాస్తవముగా రచించినవారు వేదం పట్టాభి రామశాస్త్రులు. వీరు 1820 నాటికే పరమపదించుట వలన ఈ ధాతుమాల చిన్నయసూరి పదునాలుగేండ్ల వయసునాటికే యున్నదని గ్రహించవలెను.
[[పరవస్తు చిన్నయసూరి]] ఆంధ్ర భాషకు ధాతువులను గురించి '''[[ఆంధ్ర ధాతుమాల]]''' అనునొక [[గ్రంథము]]ను రచించెనని [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] వారు 1930లో ముద్రించి ప్రకటించిరి. ఇది [[పరవస్తు చిన్నయ సూరి|చిన్నయసూరి]] గ్రంథములయందు వ్రాతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించిరి. కాని [[గ్రంథము]]ను నిశితముగా పరిశీలించిన అది యాతని [[రచన]] కాదని తెలియుచున్నది. ఈ ధాతుమాలకు [[పీఠిక]]ను వ్రాసిన విద్వాంసులు కూడా దీని రచన గురించి కొంత సందేహమును చూపించిరి. ఆ [[సందేహము]] నిశ్చయమైనది. దీనిని వాస్తవముగా రచించినవారు వేదం పట్టాభి రామశాస్త్రులు. వీరు 1820 నాటికే పరమపదించుట వలన ఈ ధాతుమాల చిన్నయసూరి పదునాలుగేండ్ల వయసునాటికే యున్నదని గ్రహించవలెను.



06:52, 2 జూలై 2021 నాటి కూర్పు

ఆంధ్ర ధాతుమాల
కృతికర్త: పరవస్తు చిన్నయసూరి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: భాష
ప్రచురణ: ఆంధ్ర సాహిత్య పరిషత్తు, కాకినాడ
విడుదల: 1930
ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రకటించిన 1930 కాపీ ముఖచిత్రం.

పరవస్తు చిన్నయసూరి ఆంధ్ర భాషకు ధాతువులను గురించి ఆంధ్ర ధాతుమాల అనునొక గ్రంథమును రచించెనని ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు 1930లో ముద్రించి ప్రకటించిరి. ఇది చిన్నయసూరి గ్రంథములయందు వ్రాతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించిరి. కాని గ్రంథమును నిశితముగా పరిశీలించిన అది యాతని రచన కాదని తెలియుచున్నది. ఈ ధాతుమాలకు పీఠికను వ్రాసిన విద్వాంసులు కూడా దీని రచన గురించి కొంత సందేహమును చూపించిరి. ఆ సందేహము నిశ్చయమైనది. దీనిని వాస్తవముగా రచించినవారు వేదం పట్టాభి రామశాస్త్రులు. వీరు 1820 నాటికే పరమపదించుట వలన ఈ ధాతుమాల చిన్నయసూరి పదునాలుగేండ్ల వయసునాటికే యున్నదని గ్రహించవలెను.

పూర్తిపుస్తకం