బాటసారి: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{సినిమా |
{{సినిమా |
||
name = బాటసారి | |
|name = బాటసారి | |
||
|year = 1961| |
|||
⚫ | |||
|image = |
|||
⚫ | |||
⚫ | |||
|story = |
|||
⚫ | |||
|screenplay = |
|||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
|dialogues = |
|||
|lyrics = |
|||
|producer = |
|||
|distributor = |
|||
|release_date = |
|||
|runtime = |
|||
⚫ | |||
⚫ | |||
|playback_singer = |
|||
|choreography = |
|||
|cinematography = |
|||
|editing = |
|||
⚫ | |||
|awards = |
|||
|budget = |
|||
|imdb_id = 0259211 | |
|||
}} |
}} |
||
'''బాటసారి''' [[1961]] సంవత్సరంలో విడుదలైన సాంఘిక చిత్రం. దీనిని భరణీ పిక్చర్స్ బానర్ మీద [[పి.ఎస్.రామకృష్ణారావు]] దర్శకత్వం వహించి నిర్మించారు. |
'''బాటసారి''' [[1961]] సంవత్సరంలో విడుదలైన సాంఘిక చిత్రం. దీనిని భరణీ పిక్చర్స్ బానర్ మీద [[పి.ఎస్.రామకృష్ణారావు]] దర్శకత్వం వహించి నిర్మించారు. |
10:06, 2 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు
బాటసారి (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎస్.రామకృష్ణారావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , భానుమతి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | భరణీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బాటసారి 1961 సంవత్సరంలో విడుదలైన సాంఘిక చిత్రం. దీనిని భరణీ పిక్చర్స్ బానర్ మీద పి.ఎస్.రామకృష్ణారావు దర్శకత్వం వహించి నిర్మించారు.
సంక్షిప్త చిత్రకథ
జమిందారు సురేంద్ర (అక్కినేని) కు ఆస్తి వుంది. పుస్తక పరిజ్ఞానం వుంది. పుస్తక పఠనం అతనికి ముఖ్యం. ఆకలి వేస్తుంది, అన్నం తినాలి అనే లోకజ్ఞానం కూడా లేని అమాయకుడు. ఒకసారి యింట్లో చిన్న మాట పట్టింపు రాగా యిల్లు వదలి వేరే చోటుకి వెళతాడు. అక్కడ మాధవి (భానుమతి) యింట్లో ఆశ్రయం దొరుకుతుంది. ఆమె చెల్లెలుకు పాఠాలు చెప్పే ఉద్యోగం. ఆ యింట్లో వున్నంతకాలం అతని వింత ప్రవర్తనకు జాలి పడుతుంది మాధవి. ఆమె పట్ల అతనికి గౌరవభావం ఏర్పడుతుంది.
తరువాత సురేంద్ర తన జమిందారీకి వెళ్ళిపోతాడు. పెళ్ళవుతుంది. భార్య (జానకి) కు అహంకారం ఎక్కువ. అక్కడ పనిచేసే గుమస్తా వల్ల మాధవి ఆస్తులకు అన్యాయం జరుగుతుంది. అది తెలుసుకున్న మాధవి సురేంద్రను ప్రశ్నించడానికి వస్తే గుమస్తా కలుసుకోనివ్వడు. ఆమె తిరిగి వెళుతూ త్రోవలో తన పేరిట సురేంద్ర "మాధవీపురం" గ్రామాన్ని కట్టించాడని తెలుసుకొని ఆనందపడుతుంది. సురేంద్ర రికార్డులు తిరగేస్తూ తను అభిమానించిన మాధవికి తన పేరిట అన్యాయం జరిగిందని తెలుసుకొని, తన అనారోగ్యం కూడా లెక్కచేయ్యకుండా గుర్రంమీద వెళ్ళి, ఆమెను కలుసుకొని, క్షమాపణకోరి ఆమె చేతుల్లో తుదిశ్వాస విడుస్తాడు.
పాటలు
- ఓ బాటసారి నను మరువకోయి మది నీదె అయినా మనుమా నిజానా.