మోతే వేదకుమారి
Jump to navigation
Jump to search
మోతే వేదకుమారి | |||
| |||
పదవీ కాలం 1957 - 1962 | |||
తరువాత | వీరమాచనేని విమల దేవి | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఏలూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఏలూరు, ఆంధ్రప్రదేశ్, India | 1931 సెప్టెంబరు 24||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
మతం | హిందూమతం |
మోతే వేదకుమారి (Mothey Vedakumari) భారత పార్లమెంటు సభ్యురాలు, [1] గాయని.
ఈమె ఏలూరులో 1931 సెప్టెంబరు 24 తేదీన జన్మించింది. ఈమె తండ్రి మోతే నారాయణరావు.
ఈమె పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు సెక్రటరీగా పనిచేసింది. ఈమె మహిళలకు కుట్టుపని, టైపింగ్లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది.
ఈమె ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. ఈమె కర్ణాటక సంగీతాన్ని వినిపించేది.
ఈమె ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుండి 2వ లోక్సభకు భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 1957 సంవత్సరంలో ఎన్నికయ్యారు.
మూలాలు
[మార్చు]- ↑ "Biodata of Vedakumari Mothey at Parliament of India". Archived from the original on 2016-03-04. Retrieved 2013-02-28.