భారత జాతీయ కాంగ్రెస్
భారత జాతీయ కాంగ్రేసు - ఐ (ఇందిరా కాంగ్రేసు) | |
---|---|
నాయకుడు | సోనియా గాంధీ |
స్థాపన | జనవరి 1978 |
ప్రధాన కార్యాలయం | 24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011 |
సిద్ధాంతం | సామ్యవాద ప్రజాతంత్రము/జనాదారణ |
రంగు | నీలం |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ | 0 / 175 |
తెలంగాణా అసెంబ్లీ | 6 / 119 |
లోక్ సభ | 52 / 545 |
రాజ్య సభ | 46 / 245 |
ఓటు గుర్తు | |
వెబ్ సిటు | |
కాంగ్రేస్.ఆర్గ్.ఇన్ |
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.
ప్రస్తుతం సోనియా గాంధీ ఈ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారంలో ఉన్నది - పంజాబ్, రాజస్థాన్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ఘఢ్, పుదుచ్చేరి. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఒకేఒక్క తెలుగువాడు పీ.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
చరిత్ర[మార్చు]
భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి గారిచే 1885 డిసెంబరు 25న స్థాపన చేయాల్సింది ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.
సాధారణ ఎన్నికలలో[మార్చు]
1వ లోకసభ నుండి 17 వ లోక సభ వరకూ సాధించిన స్థానాలు |
![]() |
అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984 అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014
|